మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,
మణుగూరు లోని రేగుల గండి మరియు సీతా నగరం, బండారి గూడెం లో కరోనా వైరస్ సోకి ఆర్థికంగా ఇబ్బంది పడ్తున్న పలువురికి ఓసి-2 బేస్ వర్క్ షాప్ కార్మికుల ఆర్థిక సహకారంతో సోమవారం బాధిత కుటుంబాలకు బియ్యం, నిత్యవసర వస్తువులును సింగరేణి డంపర్ సెక్షన్ కార్మికుడు గుండాల ఉపేందర్,సింగరేణి సేవా సమితి సభ్యులు సయ్యద్ నాసర్ పాషా ల ఆధ్వర్యం లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వారి ఇళ్లకు తీసుకువెళ్లి అందజేశారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారికి ధైర్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో శంకర్,కృష్ణ యాదవ్,వాసు సుధాకర్ ముత్తమ్మ,బుజ్జి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: