CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఓసి-2 బేస్ వర్క్ షాప్ కార్మికుల ఆర్థిక సహకారంతో కరోనా పేషెంట్ లకు నిత్యావసర వస్తువుల బియ్యం కిట్ ల పంపిణీ

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,

మణుగూరు లోని రేగుల గండి మరియు సీతా నగరం, బండారి గూడెం లో కరోనా వైరస్ సోకి ఆర్థికంగా ఇబ్బంది పడ్తున్న పలువురికి ఓసి-2 బేస్ వర్క్ షాప్ కార్మికుల ఆర్థిక సహకారంతో సోమవారం బాధిత కుటుంబాలకు బియ్యం, నిత్యవసర వస్తువులును సింగరేణి డంపర్ సెక్షన్ కార్మికుడు గుండాల ఉపేందర్,సింగరేణి సేవా సమితి సభ్యులు సయ్యద్ నాసర్ పాషా ల ఆధ్వర్యం లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వారి ఇళ్లకు తీసుకువెళ్లి అందజేశారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారికి ధైర్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో శంకర్,కృష్ణ యాదవ్,వాసు సుధాకర్ ముత్తమ్మ,బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: