CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉150 మంది దివ్యాంగులకు ట్రై మోటార్ సైకిళ్ళు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వనమా

Share it:


మన్యం టీవీ కొత్తగూడెం:- జూన్ 26 శనివారం నాడు

కొత్తగూడెం జూనియర్ కాలేజీ నందు సి ఎస్ ఆర్ ఫైనాన్స్ స్కీమ్ మరియు ఆలేన్కో  వారి ఆర్థిక సాయంతో సుమారు 150 మంది దివ్యాంగులకు ట్రై మోటార్సైకిళ్లను తన చేతుల మీదుగా పంపిణీ చేసిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ అంగవైకల్యం పెద్ద సమస్య కాదని, దివ్యాంగులు గుండె నిబ్బరం, మనోధైర్యంతో ఏదైనా సాధించగలరని, దివ్యాంగులు మానసికంగా మహా మేధావులని, దేశంలోనే ఎక్కడా లేని విధంగా దివ్యాంగులకు మన ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ పథకాలు అమలు చేస్తున్నారని, దివ్యాంగుల ను ఆదుకోవడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ నాయకులు వనమా రాఘవేంద్ర రావు, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, పాల్వంచ జెడ్ పి టి సి బరపటి వాసుదేవరావు, చుంచుపల్లి ఎంపీపీ బాదావత్ శాంతి, పాల్వంచ ఎంపీపీ మడకం సరస్వతి, ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్, స్థానిక కౌన్సిలర్ పల్లపు లక్ష్మణ్, టిఆర్ఎస్ నాయకులు కాసుల వెంకట్, భాలప్రసాద్ పాలసీ మరియు జిల్లా సంక్షేమ శాఖ అధికారి వరలక్ష్మి, ఐసీడీఎస్ అధికారి లెనిన, వరప్రసాద్, టి వి పి ఎస్ గుండపనేని సతీష్, నయీం, జగ్గు దాస్, ఖాదర్ బాబు, నగేష్, దివ్యాంగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: