👉కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే వనమా.
మన్యం టీవీ కొత్తగూడెం జూన్ 28:-
కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ లో సీఎం దళిత సాధికారత పథకం ప్రారంభించి, దళిత కుటుంబాలకు 1200 కోట్ల రూపాయలు కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి, కొత్తగూడెం పట్టణంలో దళిత సంఘాలతో భారీ ర్యాలీ నిర్వహించి, ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు
ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ నాయకులు వనమా రాఘవేంద్ర రావు, సింగరేణి జిఎం ఆనంద రావు, జిఎం బసవయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, చుంచుపల్లి ఎంపీపీ బాదావత్ శాంతి, ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, కొత్తగూడెం మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్య రాంబాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్, కౌన్సిలర్లు కోలాపూరి ధర్మరాజు, పల్లపు లక్ష్మణ్, పరమేష్ యాదవ్, అంబుల వేణు, తంగెళ్ల లక్ష్మణ్, కో ఆప్షన్ సభ్యులు యాకుబ్, దూడల బుచ్చయ్య, జక్కుల సుందర్, దిశా కమిటీ సభ్యులు పరంజ్యోతి రావు, టిఆర్ఎస్ నాయకులు కాసుల వెంకట్, భీమా శ్రీధర్, కొట్టి వెంకటేశ్వర్లు, రావి రాంబాబు, అన్వర్ పాషా, కొండ స్వామి, కూరపాటి సుధాకర్, మాద శ్రీ రాములు, ముత్యాల రాజేష్, బాల ప్రసాద్ పాసి, రాజేంద్ర ప్రసాద్, దళిత సంఘాల నాయకులు మంద హనుమంతు, మద్దెల శివకుమార్, కుసపాటి శీను, మారాపాక రమేష్, కూరపాటి రవీందర్, సలిగంటి శీను, నాగేందర్, అంతోటి నాగేశ్వరరావు, పూల రవీందర్, పిల్ల కుమార్, తోగర రాజశేఖర్, అల్లి శంకర్, నవతన్, సత్యనారాయణ (సంపు), అంతోటి పౌల్, గడ్డం వెంకటేశ్వర్లు, గాయత్రి, నక్క సృజన, కృపా వేణి, లక్ష్మి, నిర్మల, గుండా రమేష్ మరియు స్థానిక టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, దళిత సంఘాల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
Post A Comment: