CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పీపుల్ హెల్పింగ్ చిల్డ్రన్ (PHC) సంస్థ ధ్వారా.... గిరిజనులకు మాస్క్ లు పంపిణీ

Share it:

 


మన్యం టీవీ,పాల్వంచ :

పీపుల్ హెల్పింగ్ చిల్డ్రన్(పీహెచ్‌సీ) ఎన్జీఓ అధ్వర్యంలో మంగళవారం  కామేపల్లి మండలం అడవి మద్దులపల్లి గ్రామ పంచాయతి  పరిధిలోని అటవీ ప్రాంతంలో నివసిస్తున్న  గుత్తికోయలకు మాస్క్ ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని,  పరిశుభ్రతను పాటిస్తూ మాస్క్  ధరించాలని కోరారు. చిన్నారులు కరోనా పట్ల పలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీహెచ్‌సీ ఆక్టివ్ మెంబర్ కౌశిక్ మేకల,  ఓంకార్, వెంకటాచారి రేవూరి, సౌజన్య రాయిరాల  పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: