మన్యం టి వి దుమ్ముగూడెం:మండలంలోని మెయిన్ రోడ్ సెంటర్లో సి ఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో పటిష్ట లాక్ డౌన్ అమలు చేయడం జరిగింది. అలాగే రోడ్ మీద తిరుగుతునటువంటి వాహన దారులను మండలించడం జరిగింది . రేపటి నుంచి బైటికి అనవసరంగా వస్తే కేసు నమోదు చేస్తాను అని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సి ఐ సత్యనారాయణ , ఇద్దరు si రవికుమార్, తిరుపతి పాల్గొన్నారు..
Post A Comment: