CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నిర్మానుష్యంగా లక్మినగరం మెయిన్ సెంటర్.

Share it:

 


మన్యం టి వి దుమ్ముగూడెం:మండలంలోని మెయిన్ రోడ్ సెంటర్లో సి ఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో పటిష్ట లాక్ డౌన్ అమలు చేయడం జరిగింది. అలాగే రోడ్ మీద తిరుగుతునటువంటి వాహన దారులను మండలించడం జరిగింది . రేపటి నుంచి బైటికి అనవసరంగా వస్తే కేసు నమోదు చేస్తాను అని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో  సి ఐ సత్యనారాయణ , ఇద్దరు si రవికుమార్, తిరుపతి పాల్గొన్నారు..

Share it:

TELANGANA

Post A Comment: