గుండాల మే 22(మన్యం టీవీ) టిఆర్ఎస్ టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు కరోనాతో మృతి చెందాడు. ఆళ్ల పల్లి మండలం పరిధిలోని రాయి లంక గ్రామానికి చెందిన టిఆర్ఎస్ నాయకులు సాగ బోయిన సుఖ రావు 36 చికిత్స పొందుతూ మృతి చెందాడు. గత కొద్ది రోజులుగా కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. టిఆర్ఎస్ నాయకులు సంతాపం ప్రకటించారు .జడ్పీటీసీ హనుమంతరావు ,ఎంపీపీ మంజు భార్గవి ,వైస్ ఎంపీపీ రేసు ఎల్లయ్య ,టి పి టి ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు జోగా రాంబాబు , సర్పంచులు టిఆర్ఎస్ నాయకులు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు మన్యం టీవీ
Post A Comment: