CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా బారినపడ్డ పేషెంట్లుకు అండగా ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు

Share it:

 



వారం రోజులకు సరిపడా నిత్యవసర సరుకులు పంపిణీ


మన్యం టీవీ,బూర్గంపాడు:


బూర్గంపాడు మండలంలో కరోనా వైరస్‌ బారిన పడిన  పేషెంట్లకు రేగా విష్ణు ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో...

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్‌&పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు తన సొంత ఖర్చులతో సమకూర్చిన నిత్యవసర సరుకుల కిట్లను సోమవారం లక్ష్మీపురం, ముసలమడుగు గ్రామ పంచాయతీ పరిధిలో కరోనా వైరస్ బారిన పడిన పేషెంట్లకు  అందజేసిన బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, బూర్గంపాడు మార్కెట్ కమిటీ చైర్మన్ పోడియం ముత్యాలమ్మ, పిఎసిఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు,మండల టిఆర్ఎస్ అధ్యక్షులు గొపిరెడ్డి రమణ రెడ్డి,మండల టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లు సోంపాక నాగమణి,కుర్సం వెంకటరమణ,స్థానిక ఉపసర్పంచ్ గండమల్ల చిన్నమల్లయ్య,స్థానిక టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు పోతిరెడ్డి గోవింద రెడ్డి,స్థానిక వార్డుసభ్యులు పాలం దివాకర్ రెడ్డి,చింతా వెంకట్రామిరెడ్డి,బాదం పుణ్యవతి,తాటి శ్రీనివాస్, తోకల రమణ,బందెల వెంకటేశ్వర్లు,స్థానిక టీఆర్ఎస్ పార్టీ నాయకులు నల్లమోతు సురేష్,ముస్తఫా మరియు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: