👉కోవిడ్ నిబంధనలను తుంగలో తొక్కిన మందుబాబులు.
మన్యం టీవీ కొత్తగూడెం:-
రేపటి నుంచి తెలంగాణలో లాక్డౌన్ ప్రకటించడంతో మద్యం దుకాణాల వద్ద రద్దీ పెరిగింది. మందుబాబులు తమకు దగ్గర్లో ఉన్న వైన్సులకు పరుగులు తీశారు. మందుబాబులంతా ఒక్కసారిగా వైన్సుల వద్దకు చేరుకోవడంతో... రద్దీ ఎక్కువైంది. కరోనా నిబంధనలు పక్కన పెట్టి.. మందు దొరికితే చాలు అన్నట్టు మందు ప్రియులు ఎగబడిపోతున్నారు.
Post A Comment: