👉దాతల సహకారంతో నిర్వహణ
👉జడ్పిటిసి సుధీర్ రెడ్డి సులోచన
మన్యం టీవీ ,అశ్వాపురం:
ఈరోజు ఆనందపురం గ్రామం లో కరోనా పేషెంట్లకు కు జెడ్పిటిసి సుదిరెడ్డి సులక్షణ , ఆనందపురం గ్రామ కమిటీ యూత్ సభ్యులు ఆధ్వర్యంలో ఈ రోజు నుండి ప్రతి రోజు పేషెంట్లకు భోజనాన్ని ఇంటింటికి తిరిగి ఇవ్వటం జరుగుతుంది .ఈ సందర్భంగా జడ్పిటిసి సుది రెడ్డి సులక్ష మాట్లాడుతూ... కరోనా బాధితుల ఇంటికే భోజనం దాతల సహకారం తో అందించడం జరుగుతుందన్నారు.ఈరోజు దాతలు ఐన
జానపాటి చంద్రశేఖర్ జానపాటి గోపి కృష్ణ
శేషం రామకృష్ణ
ముత్యాల నరసింహారావు
కమ్మని సత్యనారాయణ వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సూది రెడ్డి గోపి రెడ్డి, వార్డ్ మెంబర్స్ కాట్రాజు కొండల్ రావు , మందాటి లక్ష్మణ్ రావు , కటారి శ్రీనివాసరావు , అద్దంకి పద్మ , గ్రామ పెద్దలు జక్కన సూరయ్య, సుబ్బారావు, రావులపెంట శ్రీను, సుబ్బారావు ,తంగేటి సందీప్, దేవన బోయిన మహేష్ కటకం వినోద్ జానపాటి గోపి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: