గుండాల ( మన్యంటీవీ) మండలంలో పర్యటించిన ఎంటమాలజీ బృందం( వరంగల్) మండలం పరిధిలోని తూరు బాకా గ్రామాన్ని బృందం సందర్శించింది .రానున్నది వర్షాకాలం సీజన్ గనుక మలేరియా డెంగ్యూ టైఫాడ్ రోగాల బారిన పడకుండా ఉండేందుకు ప్రజలకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని. ఇంటి చుట్టూ నీళ్లు నిలవకుండా ఉండేలా చూసుకోవాలన్నారు. గ్రామంలోని వీధులన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి అన్నారు. నీళ్ల లో ఉన్న దోమల లార్వాలను సేకరించామని ల్యాబ్ తీసుకెళ్లి పరీక్షిస్తే మన్నారు. ఈ కార్యక్రమంలో టీమ్ ఇన్ ఛార్జ్ కుమార్, సి హెచ్ ఓ శ్రీహరి, ఎం ఈ ఓ సోమేశ్వర రావు, సబ్ యూనిట్ ఆఫీసర్ బద్రు, టెక్నీషియన్ దిలీప్, మలేరియా సూపర్వైజర్ సత్యం, ముస్తఫా, ఆశా వర్కర్ తదితరులు పాల్గొన్నారు మన్యం టీవీ
Navigation
Post A Comment: