CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జోగా నర్సయ్య మృతికి సంతాపం తెలిపిన ప్రజా ప్రతినిధులు పలు పార్టీల నాయకులు

Share it:

 



 గుండాల ( మన్యం టీవీ ) సిపిఎం పార్టీ మండల కార్యదర్శి జోగా నర్సయ్య మృతికి పలువురు ప్రజా ప్రతినిధులు పలు పార్టీల నాయకులు కుల సంఘం నాయకులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. సంతాపం తెలిపిన వారిలో గుండాల జెడ్ పి టి సి రమ అక్క, ఎంపీపీ సత్యం, గుండాల సర్పంచ్ సీతారాములు, ఎంపీటీసీ సంధాని, తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు . వీరితో పాటు పలు పార్టీల నాయకులు జోగా నర్సయ్య మృతికి సానుభూతి వ్యక్తపరిచారు. టిడిపి నాయకులు సాంబయ్య, నరసింహులు, పీ వై ఎల్ నాయకులు వాంకుడోత్ అజయ్, పరిశీక రవి, న్యూ డెమోక్రసీ నాయకులు శంకరన్న, తుడుం దెబ్బ నాయకులు గోవిందా నరసింహారావు, దళిత సంఘాల ఐక్యవేదిక నాయకులు బొమ్మల శ్రీనివాస్, న్యూ డెమోక్రసీ నాయకులు కోరం శాంతయ్య, ఈ సం చంద్రన్న, న్యూ డెమోక్రసీ రాయల వర్గ నాయకులు వై వెంకన్న, సిపిఐ పార్టీ మండల కార్యదర్శి రమేష్, సర్పంచ్ బచ్చల లక్ష్మీ నరసింహ, పలు పార్టీల నాయకులు కార్యకర్తలు సంతాపాన్ని సానుభూతిని వ్యక్తం చేశారు

Share it:

TELANGANA

Post A Comment: