CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో కరోనా బాధితులకు ఉచితంగా నిత్యావసర వస్తువుల పంపిణీ

Share it:

 



తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా. కాంతారావు

 

మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లోని సమితి సింగారం,సుందరయ్య నగర్,శేషగిరినగర్ లో మొత్తం 50 మంది కరోనా బాధితుల కు,రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో, తెలంగాణ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల ఉచితంగా వారం రోజులకు సరిపడా నిత్యవసర సరుకుల కిట్ లను మంగళవారం మణుగూరు మండల ప్రజా ప్రతినిధులు,టిఆర్ఎస్ పార్టీ నాయకులు బాధితులకు వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో ఎంపీపీ కారం విజయ కుమారి,పీఏసీఎస్ అధ్యక్షులు కుర్రి. నాగేశ్వరరావు,టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు,వైస్ ఎంపీపీ కె.వి రావు,టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి నవీన్,మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్, టిఆర్ఎస్ యువజన అధ్యక్షులు రుద్ర వెంకట్, హర్ష నాయుడు,టిఆర్ఎస్ నాయకులు ఎడ్ల.శ్రీనివాస్, రామారావు,వేముల.లక్ష్మయ్య,గణేష్,మాదాడి.రాజేష్,తాత రమణ,టిఆర్ఎస్ పార్టీ నాయకులు,యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: