మన్యం టీవీ గుండాల :ఈటెల రాజేందర్ పై వేటు వేయడం సరికాదని గుండాల ఎంపీటీసీ ఎస్ కె సంధాని అన్నారు కెసిఆర్ బీసీ ఎస్సీ మంత్రులపై వేటు వేస్తున్నారని అన్నారు గతంలో తాటికొండ రాజయ్యను మంత్రివర్గం నుండి తప్పించారని మరల ఇప్పుడు ఈటెల పై వేటు వేయడం ఎంతవరకు సమంజసమన్నారు పనిచేసే మంత్రులను పదవిలో నుంచి తప్పించడం సరైంది కాదని అన్నారు
Post A Comment: