CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దేవాలయ భూములు కాపాడండి మహాప్రభో....

Share it:

 



మన్యం టీవీ,బూర్గంపాడు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని నాగినేని ప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో వేంచేసియున్న  శ్రీ సీతారామ స్వామి ఆలయ భూములు ఆక్రమణకు గురైనాయని వాటిని కాపాడండి మహాప్రభో అంటూ గ్రామ ప్రజలు, శ్రీరామ భక్తులు స్థానిక తాసిల్దార్ భగవాన్ రెడ్డి కి వినతి పత్రం అందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.  ఈ వినతి పత్రం అందించిన వారిలో ..గాదె వెంకటరెడ్డి, దోపాటి కృష్ణమూర్తి, ఎడమకంటి పిచ్చి రెడ్డి, కాటం వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: