CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యుల భవనాన్ని ప్రారంభించిన ఎంపీపీ గుమ్మడి గాంధీ

Share it:

 



మన్యం మనుగడ, పినపాక:

 పినపాక మండలం జానంపేట గ్రామపంచాయతీ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో నూతనంగా నిర్మించిన భవనాన్ని వైద్యులు మరియు నర్సుల నివాస స్థావరంగా చేయుట కొరకు పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది .

ఈ కార్యక్రమంలో  ఆత్మ కమిటీ చైర్మన్ పటేల్ భద్రయ్య , సొసైటీ చైర్మన్ రవి వర్మ , జనం పేట పంచాయతీ సర్పంచ్ మహేష్ ఉపసర్పంచ్ రాయల సత్యనారాయణ సొసైటీ డైరెక్టర్  కామేష్, ఎడ్ల కుమార్ ,   ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది నాగ మల్లేష్ ,  తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: