మన్యం టీవీ ఏటూరు నాగారం:
సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ములుగు, వెంకటాపూర్, కొత్తగూడ, ఏటూరునాగారం, మంగపేట మండలాలకు చెందిన 29 మంది లబ్ధిదారులకు 8లక్షల 4 వేల రూపాయల విలువ గల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ చేసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమార స్వామి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేంద్ర గౌడ్, యూత్ అధ్యక్షులు భానోత్ రవిచందర్, మండల అధ్యక్షుడు ఎండి చాంద్ పాషా, శంకర్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: