మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అధ్యక్షులు,భద్రాచలం శాసనసభ్యలు పొదెం. వీరయ్య ఆదేశాల మేరకు మణుగూరు మండలం, తిర్లాపురం గ్రామ పంచాయతీ,పెద్ది పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ పినపాక నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ చందా సంతోష్ కుమార్,కో కన్వీనర్ గురిజాల గోపి ఆధ్వర్యంలో బుధవారం సుమారు 200 బోజనాల ప్యాకేట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా మహిళ నాయకురాలు విజయ లక్ష్మి,మణుగూరు మహిళా కాంగ్రెస్ ఇంచార్జి కాల్వ రజిని,మహిళ టౌన్ ఇంచార్జ్ సౌజన్య,షబానా, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: