మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం,
ముత్యాలమ్మ నగర్ గ్రామ పంచాయతీ పరిధి లో ఏర్పాటు చేసిన నూతన విద్యుత్ లైన్ ను గురువారం మణుగూరు జడ్పీటిసి పొశం నర్సింహారావు,ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారం.విజయకుమారి,పీఏసీఎస్ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు,వైస్ ఎంపీపీ. కె.వి.రావు,ఎంపిడిఓ వీరబాబు,ఎంపీఓ వెంకటేశ్వర్లు,విద్యుత్ శాఖ ఏ డీ ఈ,కో అప్షన్ జావిద్ పాషా,స్థానిక సర్పంచ్ కోమరం.జంపేశ్వరి,ఉప సర్పంచ్ లు పుచ్చకాయల శంకర్,తరుణ్ రెడ్డి,టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు, టిఆర్ఎస్ నాయకులు మేకల రవి,కొమరం.రాజు ప్రజా ప్రతినిదులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: