మన్యం టీవీ,బూర్గంపాడు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన తాటికొండ కృష్ణ అనే వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగా కంటికి కుడివైపు వాపు కనిపించింది, బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఉన్నాయని డాక్టర్లు గుర్తించి హైదరాబాద్ లోని కోఠి ఈ ఎన్ టి హాస్పిటల్ కు తరలించగా అక్కడి డాక్టర్లు పరీక్షించి బ్లాక్ ఫంగస్ గా నిర్ధారణ చేశారు.
Post A Comment: