మన్యం టీవీ, గుండాల:
సీపీఎం మండల కార్యదర్శి కామ్రేడ్ జొగ నర్సయ్య అకాల మరణానికి గుండాల సిపిఐ మండల కార్యదర్శి కామ్రేడ్ వాగబాయిన రమేష్, సాయనపల్లి సర్పంచ్
లక్ష్మీ నర్సు జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కే షాహిద్, గడ్డం శ్రీను, సనప శృష్ణ వారి కుటుంబానికి ప్రగాఢ సంతాప సానుభూతిని తెలియజేశారు.
మండల అభివృద్ధి ప్రజాసమస్యల పట్ల ఎనలేని కృషి చేసారని విలువలతో కూడిన రాజకీయాలను నర్సయ్య ఆదర్శమని వారు కొనియాడారు.
Post A Comment: