మన్యంటీవీ,అశ్వారావుపేట:
మండల పరిధిలోని వినాయకపురం గ్రామపంచాయతీలో ఆ పంచాయితీ సిబ్బందికి పిఎస్ఆర్ (పొంగులేటి శ్రీనివాసరెడ్డి) ట్రస్ట్ ద్వారా జక్కుల రాంబాబు ఆధ్వర్యంలో తాహశీల్దార్ చల్లా ప్రసాదు మరియు ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి చేతులు మీదగా ఐదు లీటర్ల శానిటైజర్ డబ్బాని అందచేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ మారుతి లలిత, సర్పంచ్ మోడియం సత్యవతి, వైస్ సర్పంచ్ నల్లపు లక్ష్మిపతి, ముత్తరావు, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: