మన్యం టీవీ :ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని 15 వ నెంబర్ బస్తీకి చెందిన వ్యక్తి కరోనాతో ఆదివారం మృతి చెందారు. ఇల్లందు టిఆర్ఎస్ పార్టీ అనుబంధ యువజన విభాగం పట్టణ అధ్యక్షులు మెరుగు కార్తీక్ యాదవ్ ఆధ్వర్యంలో కరోనాతో మృతి చెందిన వ్యక్తికి దహన సంస్కారాలు నిర్వహించారు.
Post A Comment: