CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనాతో మృతి చెందిన వ్యక్తికి దహన సంస్కారాలు

Share it:

 



మన్యం టీవీ :ఇల్లందు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని 15 వ నెంబర్ బస్తీకి చెందిన వ్యక్తి  కరోనాతో ఆదివారం మృతి చెందారు. ఇల్లందు టిఆర్ఎస్ పార్టీ అనుబంధ యువజన విభాగం పట్టణ అధ్యక్షులు మెరుగు కార్తీక్ యాదవ్ ఆధ్వర్యంలో కరోనాతో  మృతి చెందిన వ్యక్తికి దహన సంస్కారాలు నిర్వహించారు.

Share it:

TELANGANA

Post A Comment: