CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గుండాల ఆంధ్రజ్యోతి సీనియర్ విలేకరి మాచర్ల మల్లేష్ అనారోగ్యంతో మృతి

Share it:

 


మన్యం టీవీ,గుండాల:

గుండాల ఆంధ్రజ్యోతి సీనియర్ విలేకరి మాచర్ల మల్లేష్ (50) . అనారోగ్యంతో శుక్రవారం హన్మకొండ లో మృతిచెందారు. మల్లేశంగారికి మృతి పట్ల ప్రగతిశీల యువజన సంఘం( పీవైఎల్ )రాష్ట్ర కమిటీ నాయకులు వాంకుడోత్ అజయ్ ఘన నివాళి అర్పించారు.మల్లేష్ మృతి   మండల ప్రజానీకానికి తీరని లోటు,   కుటుంబానికి బంధు మిత్రులకు, శ్రేయోభిలాషులకు ప్రగాఢ సంతాపాన్ని ,సానుభూతిని తెలియజేశారు. .

Share it:

TELANGANA

Post A Comment: