రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో పినపాక నియోజకవర్గంలోని 1500 మంది కరోనా బాధితులకు చేయూత అందించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్వగ్రామం కరకగూడెంలో కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ప్రారంభించారు. శుక్రవారం కరకగూడెం లోని ముగ్గురు కరోనా బాధితులకు 7 రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు, కూరగాయలు, పండ్లు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అందించారు.
Post A Comment: