కాలంలో ప్రజలకు వెన్నుదన్నుగా ఆళ్ల పల్లి మండలంలో నిత్యావసరాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మన్యం టీవీ గుండాల (ఆళ్ల పల్లి): కరోనా కాలంలో ప్రజలకు ఆపద్బాంధవుడు ల ప్రజలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కరోనా కష్టకాలంలో వేగా విష్ణు ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రజలకు నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నారు మొత్తం పదిహేను వందల కుటుంబాలకు నియోజకవర్గం మొత్తం అందిస్తున్నారు రెండో దశ విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు భారీగా కరోనా బారిన పడుతున్నారు వారికి వెన్నుదన్నుగా విప్ ఏడుస్తున్నాడు ర ఆళ్ల పల్లి మండలంలో మర్కోడు ఆళ్ల పల్లి కలిపి 50 కుటుంబాలకు ఆదివారం నిత్యావసరాలను పంపిణీ చేశారు మొదటి దశలోనూ ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు భరోసాని కల్పిస్తున్నారు
Navigation
Post A Comment: