మన్యం టీవీ పాల్వంచ :-ఈ నెల 17 వ తేదీన మరణించిన డీ.సీ.ఎం.ఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు మాతృమూర్తి కొత్వాల నారాయణమ్మకు తనయుడు కొత్వాల తో పాటు కుటుంబ సభ్యులు నివాళి అర్పించారు.సోమవారం పాతపాల్వంచలోని కొత్వాల గృహంలో నారాయణమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి గత స్మృతులను జ్ఞప్తి తెచ్చుకున్నారు.
Post A Comment: