మన్యం టీవీ ఏటూరు నాగారం:
గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలోని అభ్యుదయ కాలనీకి చెందిన రెడ్డి అచ్చమ్మ ఇటీవల మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి నిత్యావసర సరుకుల తో పాటు 50 కేజీల బియ్యం అందించిన ఎమ్మెల్యే సీతక్క అదేవిధంగా ఇదే గ్రామానికి చెందిన చెరుకుల సరోజన కరోనా తో బాధ పడుతూ ఉండగా వారిని పరామర్శించి నిత్యావసర సరుకులు అందించారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ ఎల్లారెడ్డి,వార్డు సభ్యులు సురేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు సురేష్, సుధీర్, చోటు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: