CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మణుగూరు మాజీ ఎం ఈ ఓ మధుసూదనరావు అకాల మృతి

Share it:

 



మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మాజీ ఎంఈఓ మధుసూదనరావు ఖమ్మం హాస్పిటల్ లో శనివారం మధ్యాహ్నం అకాల మరణం చెందారు.విషయం తెలుసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎం.పి.టి.సి ల సంఘం ప్రదాన కార్యదర్శి గుడిపూడి. కోటేశ్వరరావు తీవ్ర  దిగ్భ్రాంతికి గురయ్యారు. వారి పవిత్రమైన ఆత్మ కు శాంతి చేకూరాలని కోరుకుంటూ,వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.

Share it:

TELANGANA

Post A Comment: