మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మాజీ ఎంఈఓ మధుసూదనరావు ఖమ్మం హాస్పిటల్ లో శనివారం మధ్యాహ్నం అకాల మరణం చెందారు.విషయం తెలుసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎం.పి.టి.సి ల సంఘం ప్రదాన కార్యదర్శి గుడిపూడి. కోటేశ్వరరావు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వారి పవిత్రమైన ఆత్మ కు శాంతి చేకూరాలని కోరుకుంటూ,వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.
Post A Comment: