రూ.1లక్ష61వేల6వందలరూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ నాయకులు
మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,
మణుగూరు లోని మున్సిపాలిటీ పరిధి లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు మణుగూరు పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు ఆధ్వర్యంలో పేద ప్రజల సంక్షేమం కోసం,ఆపదలో ఉన్న వారికి సహాయం అందించడానికి, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చిన రూ.రూ.1లక్ష61వేల6వందలరూపాయలచెక్కులను మొత్తం 4 మంది లబ్ధిదారులకు
1.నెల్లూరు నాగేశ్వరరావు రూ.56,000.
2.డి లక్ష్మీనారాయణ రూ. 60,000.
3.కే.పుష్పలత రూ.19,500.
4.ఎస్కే.లాల్ బి రూ.26,000. విలువ గల చెక్కులను వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులు కు అందజేసిన జడ్పీటీసీ పొశం. నర్సింహారావు,పీఏసీఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు, మండల అధ్యక్షులు ముత్యం బాబు,టౌన్ అధ్యక్షులు అడపా. అప్పారావు,వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి.నవీన్, మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,టిఆర్ఎస్ నాయకులు ముద్దంగుల.కృష్ణ,హరిప్రసాద్,వేముల.లక్ష్మయ్య,స్థానిక టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: