మన్యంటీవీ,అశ్వారావుపేట:అశ్వారావుపేట టౌన్ పరిదిలో చరణ్ నాగ్ మొబైల్స్ వారు కోవిడ్ నిబంధనలు పాటించడం లేదని పోలీసు వారు వారికీ 500 రూపాయలు ఫైన్ వేశారు. దీనిని కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా పై దురుసుగా ప్రవర్తించిన మొబైల్ షాప్ యాజమాన్యం. మొబైల్ షాప్ యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా విలేకర్లు.
Post A Comment: