*తప్పిన ప్రమాదం.
మన్యం టీవీ ఏటూరు నాగారం: ఏటూరునాగారం మండలంలోని చిన్న బోయినపల్లి గ్రామం పెద్ద వెంకటాపూర్ గ్రామ సరిహద్దుల వరి పొలాల్లో గడ్డివాములలో అంటుకున్న మంటలు గ్రామం వైపు వ్యాపించాయి.దీంతో వెంటనే
ఫైర్ ఇంజిన్ తో సంఘటన స్థలానికి చేరుకున్న ఏటూరునాగారం పోలీసులు గ్రామంలోకి మంటలు వ్యాపించకుండా ఫైరింజన్ సహాయంతో మంటలను ఆర్పడము జరిగింది.పెద్ద సంఖ్యలో ప్రమాదం జరిగి ఉండేదని సమయానికి అధికారులు చేరుకొని మంటలు ఆర్పడం తో ప్రమాదం తప్పిందని గ్రామస్థులు వాపోతున్నారు.
ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి మరియు సిబ్బంది కానిస్టేబుల్స్ రాజ్ కుమార్, దేవేందర్, శ్రీనివాస్, ధ్రువ మరియు హోమ్ గార్డ్స్ రామ రావు, భిక్షపతి,
డ్రైవర్ రఫీ, ఫైర్ ఇంజన్ సిబ్బంది కృష్ణ, రాజు.
పోలిస్ వారికి సహకరించిన గ్రామయువత, చిన్నబోయిన పల్లి సర్పంచ్, యువ నాయకులు వినయ్, గ్రామస్థులు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: