మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పినపాక గ్రామానికి చెందిన తెరాస మండల నాయకులు కోలేటి భవానీశంకర్ ప్రధమ కుమారుడు రవి ప్రసాద్ కరోనాతో కన్నుమూసారు. అతి చిన్న వయసులోనే కరోనా మహమ్మారి కి బలైన రవి ప్రసాద్ మృతి పట్ల భవానీశంకర్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రవి ప్రసాద్ మృతి పట్ల జిల్లా వ్యాప్తంగా పలువురు రాజకీయ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు.
Post A Comment: