మన్యం టీవీ, అశ్వాపురం:రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీ రేగా కాంతారావు ఆదేశానుసారం తుమ్మల చెరువు గ్రామపంచాయతీ లోని కరోనా వైరస్ బాధితులకు నిత్యావసర సరుకులు బియ్యం మరియు కూరగాయలను పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు యంపిటిసి తాటి పూజిత,కోరెంవారి గుంపు వార్డు నెంబర్ జిగట సూజత మరియు కోరెం నాగేళ్వరరావు, కోరెం రామారావు,తాటి వెంకటేశ్వర్లు,మడకం శ్రీనివాస్,గ్రామ కమిటీ సభ్యురాలు వంకా పూర్ణ టిఆర్ఎస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: