మన్యం టీవీ మంగపేట.
మండలంలోని తిమ్మంపేట గ్రామంలో కరోనా వచ్చి హోమ్ క్వారంటైన్ లో ఉన్న నిరు పేద కుటుంబానికి చెందిన వారి యొక్క కుటుంబీకులకు అక్కడి వారు తమ వంతు సాయంగా కోడి గుడ్లు నిత్యావసర సరుకులను అందజేశారు.అదే విధంగా రిషి మెడికల్ షాప్ వారు శాని టైజర్లు మాస్కులను ఇతర ఆవిరికి సంబంధించిన మెడిసిన్ బాధితులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో రామ్మోహన్,దుర్గ నరసింహారావు,ఎర్రం శ్రావణ్ కుమార్,జూపూడి సుబ్బారావు,బోడ ప్రవీణ్,జాడి రమేష్ (రిషి మెడికల్ షాప్) గోమాస్ నరసింహారావు,
బోడ భాస్కర్,బోడ సమ్మయ్య,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: