మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలం నిమ్మగూడెం గ్రామ కమిటీ అధ్యక్షులు ఇటీవలే మృతి చెందగాతెరాస నాయకులు అతని దశ దినకర్మలకు హాజరై చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబనికి 17,500 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమం లో
తెరాస మంగపేట మండల అధ్యక్షుడు
కుడుముల లక్ష్మీ నారాయణ , జిల్లా సీనియర్ నాయకులు వాత్సవాయి శ్రీధర్ వర్మ పి. ఏ.సి ఎస్.ఛైర్మన్ తోట రమేష్,. తెరాస మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయదవ్,మండల అధికార ప్రతినిధి కటికనేని సత్యనారాయణ,పి. ఏ. సి. ఎస్.డైరెక్టర్ సిద్దంశెట్టి లక్ష్మన్ రావు, మండల ఉపాధ్యక్షుడు చిట్టిమల్ల సమ్మయ్య మండల మహిళ అధ్యక్షురాలు కాటూరి సుగుణ,గోస్కుల లక్ష్మీ
గ్రామ కమిటి అధ్యక్షులు గుమ్మల వీరస్వామి, నూనె లింగయ్య, కుదురుపక చిట్టిబాబు,పొదేం రాంబాబు
అర్జున్,చందర్ రావు,బియ్యాని శ్రీను,సుదర్శన్, సాంబశివరావు,వెంకటేశ్వర్లు, పాండా శ్రీను,, మండల మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: