మన్యం టీవీ గుండాల; మండలానికి ఒక ఐసోలేషన్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని దానితోపాటు కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చాలని న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు అనంతరం ప్రాథమిక వైద్యశాల వైద్యుడు డాక్టర్ రవి చందు కు వినతి పత్రం అందించి అనంతరం న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు గుండాల ఎంపీపీ మాట్లాడుతూ కరోనాను తక్షణమే ఆరోగ్య శ్రీ లో చేర్చాలని డిమాండ్ చేశారు మండలంలో తప్పనిసరిగా ఐసోలేషన్ ఏర్పాటు చేయాలని అన్నారు ప్రజలు కరోనాతో పెద్ద మొత్తంలో చనిపోతున్నారని ప్రభుత్వం స్పందించారన్నారు జిల్లా కమిటీ పిలుపుమేరకు ధర్నా వినతి పత్రాలను అందజేస్తున్నామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో గుండాల సర్పంచ్ కోరం సీతారాములు ఉప సర్పంచ్ ఉపేందర్ పీ వై ఎల్ జిల్లా నాయకులు పరిష్కార వి వై వెంకన్న గడ్డం లాలయ్య సబ్ డివిజన్ నాయకులు నరేష్ అజ్గర్ ఈ సం కృష్ణ బానోతు లాలూ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: