CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

Share it:

 


కరోనా మహమ్మారి కి ఓ నిండుచుళాలు  బలియైన విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం లో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే జిల్లా కలెక్టర్ కార్యాలయం టైపిస్ట్ గా విధులు నిర్వహిస్తున్న జయసుధ 8 నెలలు నిండిన గర్భిణీ. ఆమె గత కొన్ని రోజులుగా కరోనా లక్షణాలతో కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు కొనసాగుతున్నాయి.  జయసుధ ఇవ్వలో రేపో పండంటి బిడ్డకు జన్మనిచ్చి ఇంటికి తిరిగి వస్తుందని ఎదురు చూసిన అత్తమామలకు మరియు భర్తకు కరోనా మహమ్మారి కాటుకు బలైపోయి చివరి చూపుకు కూడా చూసుకోలేని దిన స్థితిలో ఉంది ఇప్పుడు ఆ కుటుంబం.

Share it:

TELANGANA

Post A Comment: