మన్యం టీవీ, కరకగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలపరిదిలోని తాటిగూడెం గ్రామనికి చెందిన పూనెం మురార్జీ 29 సం,,అనే యువకుడు కరోనా మహమ్మరికి ఆదివారం మద్యాహ్నం సూమరు 2 గంటల సమయంలో భద్రాచలంలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడుఅశ్వాపురం మండలంలోని మిషన్ భగీరథ విద్యుత్ సబ్ స్టేషను పంపు ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నారు.మృతుడికి భార్య విజయ ఉన్నారు.పూనెం మురార్జీ మృతితో తన స్వగ్రామమైన తాటిగూడెం గ్రామంలోని విషాద ఛాయలు అమలుకున్నాయి.
Post A Comment: