మన్యం టీవీ మంగపేట.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు మంగపేట మండలం లో బీజేపీ నాయకులు పూర్వ మండల ప్రధాన కార్యదర్శి రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఒక్క పూట రైతు గోస దీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా బాలమురళి మన్యం టీవీ తో మాట్లాడుతూ రైతుల గోస ప్రభుత్వానికి పట్టడం లేదు,పంట పండించిన ప్రతి ధాన్యపు గింజను కొంటానన్న ప్రభుత్వం పంట కల్లాల్లో ధాన్యం మొలిచి మొక్కలోస్తుంటే ఇంకెప్పుడు ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని ప్రశ్నింశారు. గొడ్డు ఏడ్చిన ఎవుసం రైతు ఏడ్చిన ప్రభుత్వాలు బాగుపడవు అని రైతుల గోస ప్రభుత్వం పట్టించుకోవాలని రాజుపేట లో వల్లిపల్లి బాలమురళి ఒక్క పూట రైతు గోస దీక్ష లో తెలియజేసారు.
Post A Comment: