CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ట్రాక్టరు పైనుండి పడి యువకుడు మృతి.

Share it:

 


ప్రపంచ కార్మికుల దినోత్సవం రోజున వడ్లు పట్టె ముఠా కార్మికుడు దుర్మరణం

మన్యం టీవీ కరకగూడెం:కరకగూడెం మండలపరిదిలోని రాయనిపేట గ్రామనికి చెందిన బిజ్జా దశరధం 30 సం,,అనే యువకుడు ప్రమాదవశాత్తు ట్రాక్టరు పైనుండి దూకి దుర్మరణం చెందాడు.ప్రత్యేక సాక్షులు తెలిపిన వివారలు ఇలా ఉన్నాయి కరకగూడెం నుండి అనంతారం వైపు వడ్లు పట్టడం కోసం ట్రాక్టరు లో వెల్లుతున్నా క్రమంలో హైడ్రాలిక్ లెస్తుండటంతో ట్రాక్టరు పైనుండి దూకి దుర్మరణం చెందాడు. మృతునికి భార్య  ముగ్గురు పిల్లలు ఉన్నారు. సంఘటన స్థలని కరకగూడెం పోలిసులు చేరుకోని పరిచిలించారు.

Share it:

TELANGANA

Post A Comment: