మన్యంటీవీ, అశ్వారావుపేట:
టిపిసిసి కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ మరియు ములకలపల్లి జెడ్పిటిసి సున్నం నాగమణి ఆమె జన్మదిన సందర్భంగా అశ్వారావుపేట మండలం మైనార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎస్కే బాబా ఆధ్వర్యంలో అశ్వారావుపేట మండలం గుమ్మడవెల్లి గ్రామంలో కరోనా సోకి హోమ్ క్వారంటైం లో ఉంటున్న 15 కుటుంబాలకు కూరగాయల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎస్ దుర్గయ్య, శివ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: