మన్యం టీవీ,దమ్మపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం లో
అతితక్కువ కాలంలోనే సీఐ గా ప్రమోట్ అయిన దమ్మపేట ఎస్ ఐ వరుణ్ ప్రసాద్ ని సన్మానించి,అభినందించిన అశ్వారావుపేట శాసనసభ్యులు శ్రీ మెచ్చా నాగేశ్వరరావు,జడ్పిటిసి పైడి వెంకటేశ్వరరావు,కార్యక్రమంలో వైస్ ఎంపీపీ దార మల్లికార్జునరావు,దమ్మపేట స్పెషల్ ఆఫీసర్ మన్యం రమేష్, నాయకులు పగడాల రాంబాబు,అబ్దుల్ జిన్నా పాల్గొన్నారు.
Post A Comment: