మన్యం టీ వీ దుమ్ముగూడెం. మండలంలోని సూరవరం గ్రామంలో 6 గురు కారోనా బాధితులకు సూరవరం యూత్ ఆధ్వర్యంలో గుడ్లు,పండ్లు, కూరగాయలు, సబ్బులు అందచేశారు అలాగే ఈ కార్యకములో జడ్ పీ. టీ. సి సభ్యురాలు తెల్లం సీతమ్మ పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ మండల ప్రజలను ఎవరు కూడా బయటకు వెళరాదు అని అలాగే అవసరం అయితే తప్ప అనవసరంగా ఎవరు కూడా తిరగరదని కోరారు. తప్పనిసరిగా మాస్క్ వేసుకోవాలని చూసించారు. అలాగే ఏ కార్యక్రమంలో యూత్ సభ్యులు రఘు,మధు,నర్షి, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: