రేగా కాంతారావు ఆదేశాలతో నిత్యావసరాల పంపిణీ ఎన్నారై సహకారంతో అందుచేత మన్యం టీవీ గుండాల: మన్యంలో మహా సహాయాన్ని అందించారు ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాలతో తెలంగాణ అమెరికా తెలుగు సంఘం సహకారంతో మోదుగుల గూడెం గ్రామంలో 60 కుటుంబాలకు బియ్యంతో పాటు నిత్యావసరాలను అందజేశారు అమెరికా (టి టి ఏ) సభ్యులు కూన వరపు ప్రసాద్ సహకారంతో ఈ సహాయాన్ని అందజేశారు గత కొన్ని రోజులుగా మోదుగుల గూడెం గ్రామంలో కరోనాతో ఇబ్బంది పడుతున్న వారి కోసం ఈ నిత్యావసరాలను పంపిణీ చేశారు అమెరికా తెలుగు సంఘం వాలంటీర్ దామోదర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే గారి ఆదేశాలతో తెలుగు సంఘం వారిని సంప్రదించగా వారు ముందుకు వచ్చి 80 వేల రూపాయలు అందించారన్నారు వారి సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అని అన్నారు ఈ కార్యక్రమంల సర్పంచ్ శ్రీనివాస్ మన్యం టీవీ రిపోర్టర్ దొడ్డి శ్రీనివాస్ తొలి శ్రీనివాస్ టిఆర్ఎస్ నాయకులు సత్యనారాయణ ఊడుగుల రామచంద్రుడు గుండాల మండలం టిఆర్ఎస్ నాయకులు మోకాళ్ళ వీరస్వామి సర్పంచ్ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు
Post A Comment: