CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తహసిల్దార్ కార్యాలయం నందు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం

Share it:


మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి:: అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం నందు 45 కళ్యాణ లక్ష్మి చెక్కులను స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆదేశాల మేరకు, కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ, ప్రజా ప్రతినిధులైన ఎంపీపీ-సున్నం లలిత, అన్నపురెడ్డిపల్లి సర్పంచ్-బోడ పద్మ మరియు మండల అధికారులైన తహసిల్దార్-ఎం భద్రకాళి, ఎంపీడీవో-జీ రేవతి. సంబంధిత లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్-కృష్ణమూర్తి, జూనియర్ అసిస్టెంట్-స్టెల్లా, ఎంఆర్ఐ-మధుసూదన్, వీఆర్వోలు,ఇతర సిబ్బంది ఉన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: