రోజురోజుకు పెరుగుతున్న మృతుల సంఖ్య
గుండాల మన్యంటీవీమండలంలో కరోనాతో ఇరువురు ఇరువురు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది . దానికి తోడు రోజు రోజుకి కరోనాతో చనిపోయే చనిపోయే వారి సంఖ్య ఈ రోజు వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. మండలం పరిధిలోని పాలగూడెం గ్రామానికి చెందిన ఈ సం మల్లేష్ కరోనాతో పోరాడుతూ మృతి చెందాడు . మరొక వ్యక్తి లక్ష్మీపురం గ్రామానికి చెందిన కల్తీ నరసయ్య కరోనాతో మృతి చెందాడు. మండలంలో కరోనా బారిన పడిన సంఖ్య పెద్ద మొత్తంలో నమోదయింది దానికి తోడు మరణాలు కూడా ప్రజల్ని కలవరపెడుతున్నాయి. రోజుకు ఇద్దరు చొప్పున కరోనా బారిన పడిన వారు మృతి చెందుతూ ఉండటంతో. మండల వాసుల్లో భయాందోళనలు రేకెత్తుతున్నాయి
Post A Comment: