CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మణుగూరు మండల యాదవ్ సంఘం ఆధ్వర్యంలో బియ్యం వితరణ

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం టేకుల చేరువు గ్రామానికి చెందిన *ముద్ద వెంకన్న (లేట్)* కుటుంబం చాలా నిరుపేద కుటుంబం అంతే కాకుండా ఇతనికి ముగ్గురు అమ్మాయిలు,రెండవ అమ్మాయి వివాహ నిమిత్తం ఆదివారం మణుగూరు యాదవ సంఘం ఆధ్వర్యంలో 1 క్వింటా 50 కేజీల బియ్యం ను వారి కుటుంబ సభ్యులకు అందచెయ్యడం జరిగింది.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మేకల.ఆది లింగయ్య యాదవ్,గౌరవ అధ్యక్షులు మార్తి శ్రీనివాస్ యాదవ్, మంగి వీరయ్య యాదవ్, బండారు రామనాధం యాదవ్,తెలంగాణ గ్రామీణ ఉద్యోగుల సంక్షేమ జిల్లా అధ్యక్షులు బచ్చలకురి ప్రసాద్ యాదవ్,సాయిల. సురేష్ యాదవ్ సింగరేణి ఐటీ మేనేజర్,చిత్తారి. నరేందర్ యాదవ్,బక్క. సుధాకర్ యాదవ్,పరాల. మల్లయ్య యాదవ్,బొల్లు. రామకృష్ణ యాదవ్,మంగి. మల్లికార్జున్ యాదవ్,గంట. గోవర్ధన్ యాదవ్,మేళ్ల. రాజశేఖర్ యాదవ్,ఉగ్గం. గోపాల్ యాదవ్,రాయి. సత్యనారాయణ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి సహకరించిన బచ్చలకురి.ప్రసాద్ యాదవ్, పులిగిళ్ళ.మధు యాదవ్ కి సంఘం సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: