మన్యం టీవీ, పాల్వంచ:
మణుగూరు,భద్రాచలం,కొత్తగూడెం డిపో లకు సంబందించిన వారికి ఈ కోవిషీల్డ్ వాక్సిన్ ఆయా ప్రభుత్వ ఆసుపత్రుల కోవిడ్ వాక్సిన్ కేంద్రాల వద్ద ఇవ్వబడుతుంది.
కోవిడ్ వాక్సిన్ కేంద్రాలు:
1. భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి
2. మణుగూరు పిహెచ్సి
3. శ్రీ రామచంద్ర స్కూల్ ,కొత్తగూడెం
తేదీ: 30.05.2021 నాడు ఉదయం 8.00am నుండి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది.
ఆర్టీసీకు చెందిన డ్రైవర్స్,కండక్టర్స్ కోవిడ్ కేంద్రానికి వచ్చేటప్పుడు ఐ డి కార్డ్ మరియు ఆధార్ కార్డ్ ను వెంట తీసుకురావాలి.
ఐడికార్డ్ ను పరిశీలించి ఆధార్ కార్డ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసి కోవిడ్ వాక్సిన్ ఇవ్వబడుతుంది.
Post A Comment: