మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురం మండలం, నెల్లిపాక పంచాయితీ పరిధిలోని నెల్లిపాక గ్రామం లో ప్రభుత్వం ఆదేశాలమేరకు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్న పంచాయితీ సెక్రటరీ రామ్ కుమార్.ఈ సందర్బంగా సెక్రటరీ మాట్లాడుతూ భద్రాద్రి జిల్లా కలెక్టర్ ఆదేశాలమేరకు పంచాయితీ లో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామని, ఇంటికి వచ్చే సిబ్బందికి పూర్తి వివరాలు ఇవ్వాలని, ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తెలియచేయాలని, ఈ సర్వే సందర్బంగా ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం లో ఆశవర్కర్ చిట్టెమ్మ, అంగన్వాడీ అలివేలు, సిబ్బంది పాల్గొన్నారు.
Navigation
Post A Comment: