అపరిచితులను చేరదీయవద్దు
అనుమానస్పదంగా కనిపిస్తే సమాచారం అందించండి
మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలం దోమెడ గ్రామానికి చెందిన పాలయిగూడెం, గుత్తికోయ గూడెంను ఏటూరునాగారం ఏ.ఎస్. పి. గౌస్ ఆలం ఆధ్వర్యంలో ప్రతి ఇంటిని కార్డెన్ అండ్ సెర్చ్ చేసారు. తదనంతరం గుత్తి కోయ ప్రజలతో మాట్లాడుతూ అపరిచితులు లేదా అనుమానస్పదంగా ఎవరు కనిపించిన పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని, అపరిచితులకు ఆశ్రయం కల్పించవద్దని ఈ సందర్బంగా తెలియజేసారు.
Post A Comment: